విద్యార్థుల ఆరోగ్యం పై శ్రద్ధ చూపాలి జిల్లా మలేరియా అధికారి నూకరాజు
గూడూరు పట్టణంలోని కేజీబీవీ స్కూల్లో విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా మలేరియా అధికారి కే జి బి వి స్కూల్ ప్రిన్సిపాల్ జరినాకు సూచించారు శనివారం జిల్లా మలేరియా అధికారి కేజీబీవీ స్కూల్ ను సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా కేజీబీవీ స్కూల్ లోని వంట గదులను వంట పరికరాలను అలాగే విద్యార్థులకు అందించే ఆహారాలను అలాగే విద్యార్థుల తరగతులను పరిసర ప్రాంతాలను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ...
0 Comments 0 Shares 37 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com