రియాజ్ ఎన్ కౌంటర్ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక అందించండి. మానవహక్కుల సంఘం
    హైదరాబాద్: మీడియా కథనాల ఆధారంగా రియాజ్ ఎన్‌కౌంటర్ ఘటనను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మానవ హక్కుల సంఘం.  నవంబర్ 24లోగా ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీకి మానవ హక్కుల సంఘం ఆదేశాలు. Sidhumaroju 
0 Comments 0 Shares 72 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com