సీనియర్ నేత టిడిపి నుండి బీజేపీలో చేరిన గజేంద్ర గోపాల్
గూడూరు పట్టణానికి చెందిన సీనియర్ టిడిపి నేత, మాజీ పట్టణ అధ్యక్షుడు కడియాల బోయ గజేంద్ర గోపాల్ నాయు డు భారతీయ జనతా పార్టీలు చేరారు. శనివారం విజయవా డలోని నోవాటెల్ హెూటల్లో నిర్వహించిన అర్థ సంచార జాతుల సమావేశంలో గజేంద్ర గోపాల్ నాయుడు, గూడూరు టీడీపీ నేతలు శరత్ కుమార్, సింగని గేరి శ్రీనివాసులు, కే దివ్యరాణిలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎస్ మాధవ్ బీజేపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు....
0 Comments 0 Shares 121 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com