బీజేపీ నేతల అరెస్ట్పై దుమారం.|
● హైదరాబాద్లో శాంతియుత నిరసనకు బయలుదేరిన బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
● రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్చందర్ రావుతో పాటు పలువురు నేతలు, కార్యకర్తల నిర్బంధం
● ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్నారని బీజేపీ తీవ్ర విమర్శలు
హైదరాబాద్, జూలై 22: హైదరాబాద్లో నిర్వహించిన శాంతియుత నిరసన కార్యక్రమం సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్చందర్ రావుతో...