నిజామాబాద్
ముదిరాజ్ సంఘం, ముదిరాజ్ వీధి ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల మహోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన నిజామాబాద్ మేయర్ శ్రీమతి కురగాయల ఉమారాణి రమేష్ గారు.ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజలందరిపై ఉండి, ప్రతి ఇంట సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ప్రార్థించారు.    
0 Comments 0 Shares 42 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com