Ramasamudram: రుమలరెడ్డిపల్లిలో జరిగిన ఎస్‌ఐఆర్ (SIR) ఓటరు సవరణ కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షుడు సర్దార్ బాషా పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
రామసముద్రం: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం తిరుమలరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ (SIR) కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షుడు సర్దార్ బాషా, స్థానిక నాయకుడు వల్లి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో పాల్గొన్నారు.   ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఎస్‌ఐఆర్ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించి, అవసరమైన వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మైనార్టీ అధ్యక్షుడు సర్దార్ బాషా...
0 Comments 0 Shares 55 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com