రేపటి వరకే ఛాన్స్. SIR
ఏపీ ఎస్ఐఆర్లో భాగంగా ఓటర్లు తమ ఇనుమరేషన్ పూర్తి చేసేందుకు గడువు రేపటితో ముగియనుంది రేపటి లోగా ఫామ్ లోని ఫీల్ చేసి బిఎల్వోలకు సబ్మిట్ చేయాలి లేదా ఓటర్స్ ఈసిఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ద్వారా ఆన్లైన్లోనే ఎన్ని పూర్తి చేయవచ్చు. ఈపీఐసీ నంబరు ఓటిపి ద్వారా లాగిన్ అయిన తర్వాత పాత రికార్డులతో మీ వివరాలను లింకు చేయాలి. ఆధార్ ఈ ఈ సైట్ ద్వారా ఫామ్ను సబ్మిట్ చేయాలి.
0 Comments 0 Shares 80 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com