గోదావరి నదిలో అసలు నీటి ప్రవాహమే లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలకు, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న వాస్తవాలకు అస్సలు పొంతన కుదరడం లేదు. రేవంత్ రెడ్డి గారూ.. మీ వాదనలో నిజాయితీ ఉంటే ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఎక్కడ?
1. రేవంత్ రెడ్డి వాదన వర్సెస్ పోలవరం వాస్తవం “గోదావరి ఎండిపోయింది, నదిలో నీటి ప్రవాహాలు లేవు, అందుకే రైతులకు నీళ్లు ఇవ్వలేకపోతున్నాం" అని తెలంగాణ ప్రభుత్వం...