"జగన్నాథుడికి జ్వరం ఎందుకు?"
"రథయాత్రకు ముందు జరిగే అనసార విధానం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం" హైదరాబాద్ జులై 5 : ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ శ్రీ జగన్నాథ రథయాత్ర గురించి చాలా మందికి తెలుసు. కానీ ఆ రథయాత్రకు ముందు ప్రతి ఏడాది జరిగే 'అనసార విధానం' గురించి మాత్రం కొద్దిమందికే అవగాహన ఉంటుంది.  మహాస్నానం అనంతరం శ్రీ జగన్నాథుడు, శ్రీ బలభద్రుడు, శ్రీ సుభద్రాదేవి 14 రోజుల పాటు భక్తులకు దర్శనం ఇవ్వరు. ఈ సమయంలో స్వామివారు...
0 Comments 0 Shares 114 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com