వాల్మీకి నాయకులు రామ్ భీం నాయుడు మాజీ జెడ్పిటిసి
వాల్మికుల చిరకాల కోరిక అయిన S.T. రిజర్వేషన్ అంశం మీద అసెంబ్లీలో మాట్లాడాలని మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు గుంటకల్ ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం గారిని కలవడం జరిగింది రానున్న అసెంబ్లీ సమావేశాల్లో వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ గురించి మాట్లాడాలని కోరడం జరిగింది. ఆలూరు మాజీ జెడ్పిటిసి రామ్ భీం నాయుడు వాల్మీకి యువసేన జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డి రంగస్వామి
0 Comments 0 Shares 88 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com