మంచిర్యాల్: మొదటి రోజు95.8% పూర్తి
మంచిర్యాల జిల్లాలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 95.8,% మొదటి రోజే పోలియో చుక్కలు వేసినట్ల..DHMO డాక్టర్ నరేంద్ర రాథోడ్ తెలిపారు.. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లాలో76,367 మంది పిల్లలు గాని మొదటి రోజే73,166, పిల్లలకు పోలియో చుక్క ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు..
0 Comments 0 Shares 102 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com