పల్స్ పోలియోను విజయవంతం చేయాలి: మంచిర్యాల్ కలెక్టర్
మంచిర్యాల జిల్లా ఈనెల 28న నిర్వహించునున్న పల్స్ పోలియో వాక్సినేషన్ ని విజయవంతంగా చేయాలని కలెక్టర్ దీపక్ కుమార్ కోరారు. డిహెచ్ఎంఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, అదునపు కలెక్టర్ రాములతో కలిసి ఆయన సమీక్షించారు. జిల్లాలోని 459 కేంద్రాల ద్వారా76,365 మంది చిన్నారులకు చుక్కలు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు బస్టాండ్ , రైల్వే స్టేషన్ లో24 మొబైల్ టీంలు అందుబాటులో ఉన్నాయన కలెక్టర్ తెలిపారు..