తెలంగాణ : ఆధార్ ఈమెయిల్ అప్డేట్ చేసుకున్నారా ....!
ఆధార్ ఏమీలో ఆరు నెలల పాటు ఆధర్ మొబైల్ యాప్ లో ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చని UIDAI ప్రకటించింది. ప్రస్తుతం యాప్లో దీనికోసం వినియోగదారులు 75 చెల్లించాల్సి వస్తుంది. అయితే వచ్చే నెల ఒకటి నుంచి డిసెంబర్ 31 వరకు ఈ చార్జను మాఫీ చేయనున్నట్టు UIDAI వెల్లడించింది. యాప్ ద్వారా చేసే అప్డేట్ కు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. ఆధార్ తో మెయిల్ లింకుపై ఉండే ఎప్పటికప్పుడు అప్డేట్ పొందవచ్చు అని పేర్కొంది.
0 Comments 0 Shares 159 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com