Warangal in Hanamkonda
హన్మకొండలో ఉద్రిక్తత.. పేదల గుడిసెల తొలగింపుతో ఉద్రిక్త పరిస్థితులు
హన్మకొండ: హన్మకొండ జిల్లా గుండ్లసింగారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన పేదల గుడిసెలను అధికారులు తొలగించడంతో స్థానికులు, అధికారుల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది.
సీపీఐ ఆధ్వర్యంలో పేదలకు ఏర్పాటు చేసిన గుడిసెలను రెవెన్యూ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. ఈ చర్యను...