"మచ్చబొల్లారంలో డ్రైనేజీ సమస్యల పరిష్కారం, సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంపీ ఈటల రాజేందర్ సిఫార్సు."|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని మచ్చబొల్లారం డివిజన్ సాయిబాబానగర్ కాలనీలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు.
కాలనీలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని కోరుతూ సాయిబాబా నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఎంపీని...