మంచిర్యాల్: రెండు ఆటోలు ఢీకొని ఆరుగురు గాయాలు
మంచిర్యాల్ సమీపంలోని తోళ్ళవాగు వద్ద ఆదివారం ఎదురు ఎదురుగా రెండు ఆటలు ఢీకొన్నాయి ప్రమాదంలో మధుకర్, మల్లేష్  త్రీవ గాయాల కాగా మరో నలుగురు స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది  ఘటన స్థలానికి చేరుకొని వారిని మంచిర్యాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..
0 Comments 0 Shares 200 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com