"సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పోలీసులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాలయం రైల్వే క్వార్టర్స్ వద్ద సైబర్ నేరాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.  ఈ సందర్భంగా సైబర్ నేరస్తులు అమాయక ప్రజలను మోసగించేందుకు అనుసరిస్తున్న పలు విధానాల గురించి వివరించి, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, వీడియో కాల్స్ లేదా ఇతర...
0 Comments 0 Shares 249 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com