మదనపల్లె: దారికాసి పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి.
శుక్రవారం మదనపల్లెలో పారిశుద్ధ్య కార్మికురాలిపై దారికాసి దాడి జరిగింది. కుమారపురానికి చెందిన లక్ష్మీదేవి (58) అనే కార్మికురాలు గాంధీపురం వద్దకు వెళ్తుండగా, రెడ్డమ్మ, శ్యామ్, వెంకటరమణ తదితరులు ఆమెపై దాడి చేశారని బాధితురాలు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
0 Comments 0 Shares 27 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com