సిరిసిల్ల : ఈతకు వెళ్లి ఇద్దరూ యువకుల మృతి..!
సిరిసిల్ల శివారులో ఈదుకు వెళ్లి ఇద్దరి యువకులు మృతి చెందారు. పట్టణంలోని శాంతినగర్ కు చెందిన హరి చరణ్ గౌడ్ 18 సం"  చీర్లవంచ, ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన మణికంఠ 17 సం" రామప్ప ఆలయ సమీపంలో ఈతకు వెళ్లారు. ఈత రాకపోవడంతో వారి నీట మునిగి చనిపోయారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడ చేరుకొని బోరున విలపించారు. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.
0 Comments 0 Shares 30 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com