నిజామాబాద్
45వ డివిజన్ లో పలు కాలనీలలో డ్రైనేజీలను రోడ్లను పర్యవేక్షించడానికి కార్పొరేటర్ శ్రీ బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్ గారి పిలుపుమేరకు వచ్చిన నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ గారు,A E సల్మాన్ గారు శానిటరీ స్పెక్టర్ సునీల్ గారు అలాగే మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. 
0 Comments 0 Shares 43 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com