కువైట్ లో మినీ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు
కువైట్ లోని అబ్బాసియా ప్రాంతంలో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమానికి రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రసాద్ బాబు గారికి ఘన స్వాగతం పలికి శాలువా కప్పి పూల బొకేలు అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు టిడిపి కార్యకర్తలు అనంతరం ప్రసాద్ బాబు గారు మాట్లాడుతూ తమ కుటుంబంపై చూపుతున్న ప్రేమాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు 
0 Comments 0 Shares 68 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com