14 May 2026: బండి భగీరథ్కు సంబంధించిన POCSO కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. బాధితురాలి ఫోటోలు, వీడియోలు, గుర్తింపు బయటపడేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్ పేజీలు, టెలిగ్రామ్ గ్రూపులు, వాట్సాప్ అకౌంట్లపై సైబర్ క్రైమ్ పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తూ దర్యాప్తు వేగవంతం చేశారు. చాలా మంది “న్యూస్ కోసమే పెట్టాం”, “మాకు తెలియదు”,...