కరీంనగర్ : సీఎం రేవంత్ రెడ్డి కి రక్తంతో లేఖ..!
హుజురాబాద్ డంపింగ్ యార్డ్ ను వెంటనే రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి తన రక్తంతో తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజ్జహీద్ హుస్సేన్ లేఖ రాశాడు. డంపింగ్ యార్డ్  వల్ల దుర్వాసన గాలి కాలుష్యం, భూగర్భ జలాలు కలుషితం, తాగునీటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు.అంటువ్యాధులు వ్యాప్తి చెంది ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే డంపింగ్ చేయడం రద్దు చేయాలని కోరారు.
0 Comments 0 Shares 108 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com