సమస్య విన్న వెంటనే పరిష్కరించే గొప్ప నాయకుడు దొరికారు
వేటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పక్కన సర్వోదయ కాలనీ కి వెళ్లే రోడ్డులొ సరియైన ర్యాంపు లేక ఎంతో మంది ప్రజలు ఎన్నో రోజుల నుంచి పడుతున్న ఇబ్బందని స్థానిక నాయకులు దొగిపర్తి బాలకృష్ణ, జాగబత్తుని పోతురాజు చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య వారి కుమారులు మద్దులూరి మహేంద్ర నాధ్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే వేటపాలెం మండలం ఎంపీడీవో రాజేష్ తో మాట్లాడి వెంటనే మరమ్మతులు చేపించమని చెప్పడం దీంతో...
0 Comments 0 Shares 166 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com