అంబేద్కర్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : సికింద్రాబాద్ పరిధిలోని కనాజిగూడ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ని ఆహ్వా నించారు.  ఈ వేడుకల్లో ప్రాంతీయ ప్రజలు, బస్తీ వాసులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు....
0 Comments 0 Shares 93 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com