బర్త్ సర్టిఫికేట్ జారీలో అలసత్వం తగదు
వృద్ధులకు బర్త్ సర్టిఫికేట్ జారీలో అలసత్వం తగదని జన జాగృతి ఉత్తరాంధ్ర కన్వీనర్ శ్రీరపు శ్రీనివాసరావు, ఎమ్మెల్యే అతిధి గజపతికి వినతిపత్రం అందించారు. విజయనగరంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమెను కలిసి వృద్ధులకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. జిల్లాలో ఈ సమస్యతో 3,733 మంది వృద్ధలు ఇబ్బంది పడుతున్నారని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. #RAJESH 
0 Comments 0 Shares 58 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com