అగ్నిప్రమాద బాధితులను ఆర్థిక సాయం
బొబ్బిలి మండలం కోమటిపల్లిలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాద బాధితులను ఎమ్మెల్యే బేబినాయన బుధవారం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కంచాలు, దుప్పట్లు అందించి ఆర్థిక సహాయం చేశారు. అగ్నిప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. #RAJESH 
0 Comments 0 Shares 78 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com