పుంగునూరు నియోజకవర్గం ంల:ప్రతి నెలా మొదటి తేదీనే పెన్షన్లు: మార్కెట్ కమిటీ చైర్మన్
అన్నమయ్య జిల్లా సోమల మండలం, ఇరికిపెంట గ్రామంలో బుధవారం పెన్షన్ పంపిణీ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులునాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా మొదటి తేదీనే పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఇంటికే వచ్చి పెన్షన్ అందజేయడం చాలా సంతోషంగా ఉందని, కూటమి ప్రభుత్వానికి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు# కొత్తూరు మురళి.
0 Comments 0 Shares 76 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com