మాంసం మార్కెట్, ప్రైవేట్ బస్టాండ్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానం.
మదనపల్లె పురపాలక సంఘం పరిధిలోని దినసరి మాంసం మార్కెట్, ప్రైవేట్ బస్టాండ్ నిర్వహణకు 2026-27 సంవత్సరానికి టెండర్, ఆక్షన్ ఏప్రిల్ 7 సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రమీల మంగళవారం తెలిపారు. గతంలో నిర్వహించిన టెండర్, ఆక్షన్‌కు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాయిదా పడినట్లు చెప్పారు. ఆసక్తి గల టెండర్ దారులు పాల్గొనాలని ఆమె సూచించారు.
0 Comments 0 Shares 77 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com