పుంగనూరు: ఆలయంలో చోరీ చేస్తూ సీసీ కెమెరాకు దొరకాడు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తి ఎల్ఈడి బల్బులను దొంగిలించిన దృశ్యాలు ఆదివారం సీసీ కెమెరాలో నమోదయ్యాయి. గత కొద్దిరోజులుగా ఆలయంలో ఎల్ఈడి బల్బులు, పూజ సామాగ్రి చోరీకి గురవుతున్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. సీసీ కెమెరాల పరిశీలనలో దొంగతనం చేసిన వ్యక్తి దృశ్యాలు రికార్డు అయ్యాయి# కొత్తూరు మురళి.
0 Comments 0 Shares 73 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com