“28 రోజుల ట్రాప్కు ముగింపు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!”
“మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్..!
ఇప్పటివరకు 28 రోజుల రీచార్జ్ ప్లాన్లతో ఇబ్బందులు పడుతున్న వారికి ఇప్పుడు ఊరట లభించబోతోంది.
పార్లమెంట్లో ఈ సమస్యను ప్రముఖ నాయకుడు రాఘవ్ చడ్డా ప్రస్తావించడంతో, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై టెలికాం కంపెనీలు తప్పనిసరిగా 30 రోజుల రీచార్జ్ ప్లాన్లు అందించాలనే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఇప్పటి వరకు 28...