నిజామాబాద్: కోదండ అలయంలో సీతారాముల కళ్యాణోతవం
సారంగపూర్ లోని NCSF చకారాఫ్యాక్టరీ వాడగల శ్రీ కోదండ రామలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి నాయకులు,పలుగ్రామాల ప్రజాప్రతినిధులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంరాలు భక్తిశ్రద్ధలతో సమర్పించారు. అలయం లోని ఆర్చకులు మరియు వేదపండితుల మంత్రిచరణలమధ్య సిథారాముల కళ్యాణం  శాస్త్రోక్తకాంగ జరిగింధి.
1 Comments 0 Shares 135 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com