గుంటూరు పర్యటనలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
ఈరోజు ఉదయం గుంటూరు జిల్లా పర్యటనలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన ఆర్టీవో అధికారులు స్వాగత కార్యక్రమంలో ఆర్టీవో అధికారులు శ్రీహరి మల్లీశ్వరి మంత్రి గారికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా అధికారులు పుష్పగుచ్చాలు అందించి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు 
0 Comments 0 Shares 134 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com