#రాజన్న సిరిసిల్ల జిల్లా నగునూరి శ్రీనివాస్ కి పురస్కారం
రాజన్న సిరిసిల్ల జిల్లా. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో నాదస్వరం విద్యన్ విధ్వంసుడు నగునూరి శ్రీనివాస్ కి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారం చేశారు. రాజరాజేశ్వర దేవస్థానంలో గత 30 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ప్రభుత్వం గుర్తించి సత్కరించినది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవార్డు రావడం వల్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆయన వెంట ఆయన సతీమణి మరియు కుమారుడు సన్నీ తదితరులు పాల్గొన్నారు. 
0 Comments 0 Shares 177 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com