ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు - అదనపు జిల్లా సమన్యయా ధికారి
విశాఖ ప్రజలకు అదనపు జిల్లా సమన్వయ అధికారి గొబ్బి ల్ల విద్యా దరీ గారు. తెలుగు వారి ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రజలు అందరూ వినియోగించుకొని. అభివృద్ది కావాలని. ప్రజల కుటుంబాల్లో చీకటి నుండి వెలుగులోకి వచ్చి వారి కుటుంబాలకు అంతా శుభమే జరగాలని ఆయుష్షు ఆరోగ్యాలతో గడపాలనీ అన్నా రు
0 Comments 0 Shares 283 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com