ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాయచోటి రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండికోట సుధాకర్
రాయచోటి రూరల్ మండలం చిన్న ముక్క పల్లి గ్రామంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు రాయచోటి మండలం టిడిపి పార్టీ అధ్యక్షుడు గండికోట సుధాకర్ తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ బెంగుళూరు మధుబాబు మరియు అధికారులు పాల్గొన్నారు
0 Comments 0 Shares 316 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com