విద్యార్థులకు బాదంపాలు పంపిణీ

0
164

చీరాల: జీవికేసి స్వామి దయానంద సేవాశ్రమం నుందు గల విద్యార్థులకు వేటపాలెం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు రావులపేట పంచాయతీ వార్డ్ మెంబర్ వుటుకూరి కోటి స్వామి గుప్త పౌష్టికాహారము మరియు మానసిక తృప్తి కోసము అల్పాహారం క్రింద బాదంపాలు పంపిణీ చేయడం జరిగినది. ఆశ్రమ విద్యార్థులు స్వామి దయానంద ఆశీస్సులు కలగవలెనని ప్రార్థించినారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర సెక్రెటరీ ప్రత్తి వెంకట సుబ్బారావు సేవకు సుబ్రహ్మణ్యం లక్ష్మి పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
మేడ్చల్ జిల్లా కలెక్టరు గా మిక్కిలినేని మను చౌదరి గారు బాధ్యతలు చేపట్టారు
మేడ్చల్ జిల్లా కలెక్టర్ గా మిక్కిలినేని మను చౌదరి గారు నియమితులయ్యారు. ఇంతకుముందు మేడ్చల్...
By Vadla Egonda 2025-06-13 03:00:16 0 2K
Andhra Pradesh
గుంటూరు ప్రగతి నగర్ లో కార్డెన్ సెర్చ్.... 28 వాహనాలు సీజ్
పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో శనివారం ఉదయం పోలీసులు గార్డెన్ సెర్చ్ చేశారు...
By John Baji 2025-12-27 12:10:17 0 130
Andhra Pradesh
పోలీసులపై తిరగబడ్డ పేర్ని నాని
*కృష్ణాజిల్లా, మచిలీపట్నం :*   *పోలీసులపై తిరగబడ్డ పేర్ని నాని..*   *రామానాయుడుపేట...
By Rajini Kumari 2026-03-14 12:13:21 0 139
Andhra Pradesh
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు పట్టణంలోని సోగనూరు రోడ్ వద్ద నిర్మించిన టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మిగనూరు...
By Boya Dasthagiri 2026-03-31 00:09:20 0 113
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com