అన్నమయ్యజిల్లా సర్వేలెన్స్ అధికారిగా డాక్టర్ శ్రీధర్ నియామకం.

0
147

అన్నమయ్య జిల్లా సర్వేలెన్స్ అధికారిగా, మదనపల్లి పీపీ యూనిట్ ఇన్‌చార్జిగా డాక్టర్ శ్రీధర్‌ను నియమిస్తూ డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం ద్వారా జిల్లాలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, అతిసార వంటి వ్యాధుల కేసులకు సంబంధించిన డేటాను సర్వేలెన్స్ బృందం సేకరించి, ప్రభుత్వానికి నివేదికలు పంపనుంది. ఈ సమాచారం వ్యాధుల నియంత్రణకు, ప్రజారోగ్య పరిరక్షణకు దోహదపడుతుంది.

Search
Categories
Read More
Business & Finance
AMC Makes ₹1 Crore Insurance Mandatory for Billboards
The Ahmedabad Municipal Corporation (AMC) has mandated ₹1 crore insurance coverage for all...
By Navya Sree 2026-06-29 07:59:30 0 73
Business & Finance
Winding Up a Company Through the Legal Process
Winding up a company is the legal process of closing its operations, settling outstanding debts,...
By Navya Sree 2026-07-20 05:44:48 0 29
SURAKSHA
Dr. Pritpal Kaur IPS: Leading with Courage and Compassion
A dentist-turned-IPS officer whose people-centric policing, anti-drug initiatives, and youth...
By Lokeshwari Panthadi 2026-07-23 09:11:43 0 45
Business & Finance
KMC Begins Safety Audit of High-Rise Projects
The Kolkata Municipal Corporation (KMC) has launched comprehensive safety and quality audits of...
By Navya Sree 2026-06-29 06:49:29 0 53
Odisha
Breakthrough in Mahanadi River Dispute
In a massive step toward resolving the long-pending Mahanadi river water sharing dispute, a...
By Dunna Jessicaruth 2026-05-25 07:03:24 0 80
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com