కిడ్స్ కళాశాలలో మూడు రోజులు ఐ ఓ టీ హెకతన్

0
151

కిట్స్ కళాశాలలో మూడు రోజుల ఐఓటి హేకతాన్ స్థానిక కే కే ఆర్ అండ్ కె ఎస్ ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (కిట్స్) లో ఈ నెల 22 నుండి 24వ తేదీ వరకు ఐ ఓ టి మీద మూడు రోజుల హేకతాన్ మేక్సిల్డ్ మాస్టర్ ట్రైనర్ మిస్టర్ కే రేవంత్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో లో 2వ సంవత్సరం ఐటి ఇంజనీరింగ్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మిస్టర్ అజయ్, సీఈవో, ఫౌండర్ ఆఫ్ బిట్ అలర్ట్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 27 టీమ్స్ పాల్గొనగా అందులో ఐదు బెస్ట్ థీమ్స్ గా సెలెక్ట్ కాబడినవి. ఈ బెస్ట్ టీమ్ కు 12000 క్యాష్ ప్రైస్ గా ఇవ్వడం జరిగినది. అందులో మొదటి ప్రైజ్ గ్యాస్ పొజిషనింగ్ సిస్టంకు, రెండవ ప్రైజ్ పబ్లిక్ ట్యాంకర్ మానిటరింగ్ కు, మూడవ ప్రైస్ హోమ్ ఎనర్జీ ట్రాకర్, నాలుగో ప్రైస్ ప్రెషర్ కుక్కర్ కు మరియు ఐదో ప్రైస్ స్మార్ట్ ఫార్మింగ్ కు ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శ్రీ కోయి సుబ్బారావు గారు మాట్లాడుతూ కళాశాల నందు స్ట్రాంగ్ ఇన్నోవేషన్ ఎకో సిస్టం ఉన్నదని వివరించారు. మా కళాశాలలో ప్రతి విద్యార్థికి కొత్త ఆలోచన చేయడానికి, ప్రయోగాలు చేపట్టడానికి, సృజనాత్మకతను అభివృద్ధి చేయడానికి పూర్తిస్థాయిలో ప్రోత్సాహం అందిస్తున్నామని వివరించారు. కళాశాల సెక్రటరీ శ్రీ కోయ శేఖర్ గారు మాట్లాడుతూ ఇన్నోవేషన్స్ ఈ తరానికి అత్యంత శక్తివంతమైన ఆయుధం అని వివరించారు. అదేవిధంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి బాబు గారు మాట్లాడుతూ ఈ కాలంలో కొత్త ఆలోచనలు మాత్రమే భవిష్యత్తును నిర్మించగలరని అన్నారు. అదేవిధంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ హరిబాబు గారు మాట్లాడుతూ ఒక చిన్న ఆలోచన పెద్ద మార్పుకు ఆరంభం అని కొనియాడారు. ఈ సందర్భంగా బహుమతులు గెలుచుకున్నటువంటి విద్యార్థినీ విద్యార్థులకు కళాశాల యాజమాన్యం, డిపార్ట్మెంట్ ఐటి హెచ్ ఓ డి ఎం ఎస్ ఎస్ సాయి గారు మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు ప్రిన్సిపాల్

Search
Categories
Read More
Andhra Pradesh
సోమల లో హిందూ సమ్మేళనం
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో ఆదివారం నిర్వహించిన హిందూ సమ్మేళనంలో వక్తలు హైందవ ధర్మాన్ని...
By Kothuru Murali 2026-01-04 11:04:19 0 85
Andhra Pradesh
కర్ణాటక పాదయాత్ర భక్తుల పై భక్తి చాటుకున్న కర్ణాటక పాదయాత్ర భక్తులపై భక్తి చాటుకున్న దిడ్డి వారి పల్లి గ్రామస్తులు దిడ్డివారిపల్లి గ్రామస్తులు
కర్ణాటక రాష్ట్రం నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న భక్తులకు శనివారం ఉదయం 3 గంటల నుంచి పుంగనూరు...
By Kothuru Murali 2025-12-28 09:55:41 0 83
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త!* 🎉 న్యూ ఇయర్ & సంక్రాంతి సందర్భంగా...
By KOTESWARARAO KVSR 2025-12-24 14:15:42 0 141
Andhra Pradesh
*నంద్యాల కేసు కెనాలకు ఘనంగా జలహారతి* *అతిథిగా పాల్గొన్న టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్*
*నంద్యాల కేసీ కెనాల్‌కు ఘనంగా జలహారతి* *ముఖ్యఅతిథిగా పాల్గొన్న టీడీపీ జిల్లా ప్రధాన...
By Chennaiah Kati 2026-02-05 02:22:43 0 94
Andhra Pradesh
ద్రాక్షారామంలో కాళేశ్వర స్వామి శివలింగం ద్వమ్సాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం
దాక్షారామం లో కాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసానికి వ్యతిరేకిస్తూ గాంధీనగర్ ధర్నా చౌక్ లో హిందూ...
By Rajini Kumari 2026-01-10 13:14:30 0 68
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com