కిడ్స్ కళాశాలలో మూడు రోజులు ఐ ఓ టీ హెకతన్

0
198

కిట్స్ కళాశాలలో మూడు రోజుల ఐఓటి హేకతాన్ స్థానిక కే కే ఆర్ అండ్ కె ఎస్ ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (కిట్స్) లో ఈ నెల 22 నుండి 24వ తేదీ వరకు ఐ ఓ టి మీద మూడు రోజుల హేకతాన్ మేక్సిల్డ్ మాస్టర్ ట్రైనర్ మిస్టర్ కే రేవంత్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో లో 2వ సంవత్సరం ఐటి ఇంజనీరింగ్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మిస్టర్ అజయ్, సీఈవో, ఫౌండర్ ఆఫ్ బిట్ అలర్ట్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 27 టీమ్స్ పాల్గొనగా అందులో ఐదు బెస్ట్ థీమ్స్ గా సెలెక్ట్ కాబడినవి. ఈ బెస్ట్ టీమ్ కు 12000 క్యాష్ ప్రైస్ గా ఇవ్వడం జరిగినది. అందులో మొదటి ప్రైజ్ గ్యాస్ పొజిషనింగ్ సిస్టంకు, రెండవ ప్రైజ్ పబ్లిక్ ట్యాంకర్ మానిటరింగ్ కు, మూడవ ప్రైస్ హోమ్ ఎనర్జీ ట్రాకర్, నాలుగో ప్రైస్ ప్రెషర్ కుక్కర్ కు మరియు ఐదో ప్రైస్ స్మార్ట్ ఫార్మింగ్ కు ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శ్రీ కోయి సుబ్బారావు గారు మాట్లాడుతూ కళాశాల నందు స్ట్రాంగ్ ఇన్నోవేషన్ ఎకో సిస్టం ఉన్నదని వివరించారు. మా కళాశాలలో ప్రతి విద్యార్థికి కొత్త ఆలోచన చేయడానికి, ప్రయోగాలు చేపట్టడానికి, సృజనాత్మకతను అభివృద్ధి చేయడానికి పూర్తిస్థాయిలో ప్రోత్సాహం అందిస్తున్నామని వివరించారు. కళాశాల సెక్రటరీ శ్రీ కోయ శేఖర్ గారు మాట్లాడుతూ ఇన్నోవేషన్స్ ఈ తరానికి అత్యంత శక్తివంతమైన ఆయుధం అని వివరించారు. అదేవిధంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి బాబు గారు మాట్లాడుతూ ఈ కాలంలో కొత్త ఆలోచనలు మాత్రమే భవిష్యత్తును నిర్మించగలరని అన్నారు. అదేవిధంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ హరిబాబు గారు మాట్లాడుతూ ఒక చిన్న ఆలోచన పెద్ద మార్పుకు ఆరంభం అని కొనియాడారు. ఈ సందర్భంగా బహుమతులు గెలుచుకున్నటువంటి విద్యార్థినీ విద్యార్థులకు కళాశాల యాజమాన్యం, డిపార్ట్మెంట్ ఐటి హెచ్ ఓ డి ఎం ఎస్ ఎస్ సాయి గారు మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు ప్రిన్సిపాల్

Search
Categories
Read More
Andhra Pradesh
రాజధాని అమరావతి నుంచి డబ్ల్యూ ఆర్ డి స్పెషల్ సీఎస్ డి. సాయి ప్రసాద్, ఐ.ఏ.ఎస్ గారు , సీసీఎల్‌ఏ చీఫ్ కమిషనర్ జయలక్ష్మి , ఐ.ఏ.ఎస్ గారు  కలిసి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ అంశాలపై వీక్షణ సమావేశం నిర్వహించారు.
రాజధాని అమరావతి నుంచి డబ్ల్యూ ఆర్ డి స్పెషల్ సీఎస్ డి. సాయి ప్రసాద్, ఐ.ఏ.ఎస్ గారు ,...
By Gadiyapudi Narendra 2026-01-07 10:07:30 0 145
Andhra Pradesh
Chandrababu Naidu: జ్యూరిచ్ లో సీఎం చంద్రబాబుకు తెలుగువారి ఆత్మీయ స్వాగతం పలికారు.
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన సీఎం చంద్రబాబు జ్యూరిచ్‌లో సీఎంకు...
By Pagadala Venkateswar 2026-01-19 10:18:44 0 126
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు నియోజకవర్గంలో సంతోషాల మధ్య భోగి పండుగ.
ప్రజలు అత్యంత సంబరంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి ఒకటి. ఇప్పటికే పల్లెలు సంక్రాంతి శోభతో...
By Kothuru Murali 2026-01-15 05:46:28 0 112
Telangana
బహుజనులకు కూడా రాజ్యాధికారం ఉండాలని పోరాడి సాధించిన ధీరుడు సర్దార్ పాపన్న గౌడ్: ఎమ్మెల్యే శ్రీ గణేష్
    మల్కాజిగిరి:బోయిన్ పల్లి.   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి...
By Sidhu Maroju 2025-08-18 15:48:45 0 579
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com