సొసైటీ కాలనీలో వివాదం: రీ-బోరును అడ్డుకున్న స్థానికులు.

0
75

మదనపల్లెలోని సొసైటీ కాలనీలో సోమవారం సాయంత్రం తీవ్ర వివాదం నెలకొంది. ప్రభుత్వ మున్సిపల్ బోరుకు 10 మీటర్ల లోపే ప్రైవేట్ ఆసుపత్రి యజమాని మరో బోరు వేయడానికి ప్రయత్నించగా, నిబంధనలకు విరుద్ధమని స్థానికులు అడ్డుకున్నారు. కొత్త బోరుతో భూగర్భ జలాలు తగ్గి నీటి ఎద్దడి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసిన కాలనీవాసులు, పనులు నిలిపివేయాలని మున్సిపల్ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వేటపాలెం సమీపంలో టాటా ఏసీ ఆటోలో అగ్ని ప్రమాదం తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం
చీరాల: చీరాల–ఒంగోలు జాతీయ  రహదారి 216పై వేటపాలెం మండలం సమీపంలో బుధవారం ప్రయాణిస్తున్న...
By Gadiyapudi Narendra 2026-02-05 13:09:24 0 193
SURAKSHA
The Sentinel of Kakinada: Garikapati Bindu Madhav’s Journey of Integrity and Resolve
A Guardian of the People: Upholding Justice with Courage and Commitment: In the fast-paced realm...
By Kalaga Sailaja 2026-07-13 14:18:44 0 73
Odisha
Odisha Agriculture and Rural Development Progress Report
Odisha’s agriculture and rural development sector has shown steady progress through...
By Fathima Safa 2026-06-25 07:14:31 0 51
Andhra Pradesh
ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ :
కర్నూలు : కర్నూలు : ఆదోని  : ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా , హోళగుంద మండల కేంద్రంలో పౌర...
By Hari Krishna 2025-12-30 16:34:31 0 233
Andhra Pradesh
జిల్లా ప్రభుత్వాసుపత్రి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలి: MLA.
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో నెలకొన్న సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే షాజహాన్...
By Pagadala Venkateswar 2026-01-29 06:07:18 0 207
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com