• పార్లమెంట్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసి ఆగస్ట్ 1వ తేదీన జరిగే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
    #AlluriSitaramaRajuAirport
    #NarendraModi
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    పార్లమెంట్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసి ఆగస్ట్ 1వ తేదీన జరిగే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. #AlluriSitaramaRajuAirport #NarendraModi #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 75 Views 0 Reviews
  • that is correct. Recent health reports from July 2026 confirm that two people associated with the YSR Kadapa district region have passed away after testing positive for COVID-19. These are the first reported fatalities related to the virus in Andhra Pradesh since 2022.


    The first patient, a 60-year-old from the Rajampeta area, passed away on June 28 while undergoing treatment at CMC Vellore for severe lung and kidney complications. A subsequent RT-PCR test confirmed he was COVID-19 positive.
    The second patient, a 43-to-46-year-old man from the Masapeta area in Kadapa city, passed away on July 7 at the GGH-RIMS hospital in Kadapa after suffering from severe bilateral pneumonia and underlying health complications.
    that is correct. Recent health reports from July 2026 confirm that two people associated with the YSR Kadapa district region have passed away after testing positive for COVID-19. These are the first reported fatalities related to the virus in Andhra Pradesh since 2022. The first patient, a 60-year-old from the Rajampeta area, passed away on June 28 while undergoing treatment at CMC Vellore for severe lung and kidney complications. A subsequent RT-PCR test confirmed he was COVID-19 positive. The second patient, a 43-to-46-year-old man from the Masapeta area in Kadapa city, passed away on July 7 at the GGH-RIMS hospital in Kadapa after suffering from severe bilateral pneumonia and underlying health complications.
    0 Comments 0 Shares 273 Views 0 Reviews
  • https://youtube.com/shorts/WqBV4hRyydQ?si=rUz5ucM0_4UQKpA9
    https://youtube.com/shorts/WqBV4hRyydQ?si=rUz5ucM0_4UQKpA9
    0 Comments 0 Shares 191 Views 0 Reviews
  • *పోలవరం జిల్లా అభివృద్ధికి సహకరించండి*


    *కలెక్టర్ దినేష్ కుమార్ ను కలిసిన రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి*


    పోలవరం జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ను ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి కోరారు. రంప చోడవరం కలెక్టర్ దినేష్ కుమార్ ను ఆయన కార్యా లయంలో ఆమె మంగళ వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక విషయాలు కలెక్టర్ తో చర్చించారు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కుల ధృవీకరణ పత్రాలు అందేలా చేయాలని కోరారు. పూర్వపు జిల్లా పేరుతో కుల ధృవీకరణ పత్రాలు ఉండటంతో మరియు అన్ని గిరిజన తెగల విద్యార్ధులు విద్యాబ్యాసం రీత్యా రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. మౌలిక సదుపాయాలు కల్పన లో అభివృద్ధికి సహాయ చర్యలు అందించాలని కోరారు. అలాగే అడ్డతీగల మండలం డొక్కపాలెం నుండి కోవెలపాలెం వరకూ 4.5 కిలోమీటర్ల మేర బీటీ రహదారి నిర్మాణం కొరకు రూ; 2.70/-లక్షలు మరియు దు చ్చర్తి కొత్తూరు నుండి బందమామిళ్ళు గ్రామం వరకు 13.10 కిలోమీటర్ల మేర రూ; 786/- లక్షలు మరియు రాజవొమ్మంగి మండలం అనంతగిరి నుండి రాజవొమ్మంగి వరకు 14 కిలోమీటర్ల మేర రూ; 840 /- లక్షలు మేరకు బీటీ రోడ్డు నిర్మాణాలకు ప్రతిపాదనలు అందించారు. గతంలో కూడా చాలా చోట్ల రహదారులు నిర్మాణాలు అసంపూర్తిగా గుత్తేదారులు వదిలేశారని సంబంధిత అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేకుండా నిధులు విడుదల చేసారని ఆయా రహదారుల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
    కార్యక్రమంలో ఆమె వెంట కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    #Rampachodavaram mla #polavaramdistric #Miriyalasirishadevi #Andhra Pradesh
    *పోలవరం జిల్లా అభివృద్ధికి సహకరించండి* *కలెక్టర్ దినేష్ కుమార్ ను కలిసిన రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి* పోలవరం జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ను ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి కోరారు. రంప చోడవరం కలెక్టర్ దినేష్ కుమార్ ను ఆయన కార్యా లయంలో ఆమె మంగళ వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక విషయాలు కలెక్టర్ తో చర్చించారు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కుల ధృవీకరణ పత్రాలు అందేలా చేయాలని కోరారు. పూర్వపు జిల్లా పేరుతో కుల ధృవీకరణ పత్రాలు ఉండటంతో మరియు అన్ని గిరిజన తెగల విద్యార్ధులు విద్యాబ్యాసం రీత్యా రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. మౌలిక సదుపాయాలు కల్పన లో అభివృద్ధికి సహాయ చర్యలు అందించాలని కోరారు. అలాగే అడ్డతీగల మండలం డొక్కపాలెం నుండి కోవెలపాలెం వరకూ 4.5 కిలోమీటర్ల మేర బీటీ రహదారి నిర్మాణం కొరకు రూ; 2.70/-లక్షలు మరియు దు చ్చర్తి కొత్తూరు నుండి బందమామిళ్ళు గ్రామం వరకు 13.10 కిలోమీటర్ల మేర రూ; 786/- లక్షలు మరియు రాజవొమ్మంగి మండలం అనంతగిరి నుండి రాజవొమ్మంగి వరకు 14 కిలోమీటర్ల మేర రూ; 840 /- లక్షలు మేరకు బీటీ రోడ్డు నిర్మాణాలకు ప్రతిపాదనలు అందించారు. గతంలో కూడా చాలా చోట్ల రహదారులు నిర్మాణాలు అసంపూర్తిగా గుత్తేదారులు వదిలేశారని సంబంధిత అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేకుండా నిధులు విడుదల చేసారని ఆయా రహదారుల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆమె వెంట కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. #Rampachodavaram mla #polavaramdistric #Miriyalasirishadevi #Andhra Pradesh
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
  • On 23-04-2026, acting on credible information, the Special Crime Team of CCS, DD Hyderabad apprehended four persons allegedly involved in automobile thefts, mainly two-wheeler theft cases.
    Details of Apprehended Persons:
    Mohammed Riyaz, 18 years, resident of MM Pahadi, Attapur, Hyderabad.
    Syed Ahmed Ali, 18 years, helper in sofa-making godown, resident of MM Pahadi, Attapur, Hyderabad.
    Mohammed Fardeen, 18 years, cook, resident of MM Pahadi, Hyderabad.
    Minor juvenile identified as Mohammed Bin Esa, 17 years, resident of Asra Apartments, Chandulal Bahadari, Bahadurpura, Hyderabad.
    Recovered Property:
    A total of 10 two-wheeler vehicles were recovered from the accused persons, including:
    Honda Dio – 8 vehicles
    Hero Glamour – 1 vehicle
    Bajaj Pulsar NS200 – 1 vehicle
    Case Details:
    Police stated that the accused were involved in multiple two-wheeler theft cases. The Crime Team developed intelligence through informant sources and monitored their recent activities, including observing posts on Instagram.
    After continuous surveillance of their movements and locations, the accused were traced and apprehended on the morning of 23-04-2026 at MM Pahadi, Attapur. During interrogation, they allegedly confessed to involvement in 10 vehicle theft cases under the limits of Balanagar, Gandhinagar, Kollur, and Attapur police stations.
    Officers Involved:
    The operation was carried out by Ch. Sudhakar Rao along with his staff under the guidance of S. Chaitanya Kumar and supervision of G. Venkateswar Reddy.
    @S.AzharAlam
    #Hyderabad #telangana #police #crime
    On 23-04-2026, acting on credible information, the Special Crime Team of CCS, DD Hyderabad apprehended four persons allegedly involved in automobile thefts, mainly two-wheeler theft cases. Details of Apprehended Persons: Mohammed Riyaz, 18 years, resident of MM Pahadi, Attapur, Hyderabad. Syed Ahmed Ali, 18 years, helper in sofa-making godown, resident of MM Pahadi, Attapur, Hyderabad. Mohammed Fardeen, 18 years, cook, resident of MM Pahadi, Hyderabad. Minor juvenile identified as Mohammed Bin Esa, 17 years, resident of Asra Apartments, Chandulal Bahadari, Bahadurpura, Hyderabad. Recovered Property: A total of 10 two-wheeler vehicles were recovered from the accused persons, including: Honda Dio – 8 vehicles Hero Glamour – 1 vehicle Bajaj Pulsar NS200 – 1 vehicle Case Details: Police stated that the accused were involved in multiple two-wheeler theft cases. The Crime Team developed intelligence through informant sources and monitored their recent activities, including observing posts on Instagram. After continuous surveillance of their movements and locations, the accused were traced and apprehended on the morning of 23-04-2026 at MM Pahadi, Attapur. During interrogation, they allegedly confessed to involvement in 10 vehicle theft cases under the limits of Balanagar, Gandhinagar, Kollur, and Attapur police stations. Officers Involved: The operation was carried out by Ch. Sudhakar Rao along with his staff under the guidance of S. Chaitanya Kumar and supervision of G. Venkateswar Reddy. @S.AzharAlam #Hyderabad #telangana #police #crime
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • TODAY PARTICIPATE AMBEDKAR JAYANTHI IN NEHRUNAGAR VILLAGE HAPPY AMBEDKAR JAYANTI
    TODAY PARTICIPATE AMBEDKAR JAYANTHI IN NEHRUNAGAR VILLAGE HAPPY AMBEDKAR JAYANTI
    0 Comments 0 Shares 371 Views 0 Reviews
  • Three sisters.


    Same home. Same beginnings.
    But when they sang… it felt like three different skies opening.


    Lata Mangeshkar was morning.


    A voice that rose gently, almost like light finding its way into a room.
    Pure, unwavering, untouched by noise.


    Asha Bhosle was evening.


    Restless, coloured, unpredictable.
    A voice that didn’t stay still… it moved, it played, it lived.


    And Usha Mangeshkar…


    She was somewhere in between.


    Quieter, softer, like a note that doesn’t rush to be heard
    but stays long after the louder ones fade.


    Three voices.


    Not competing. Not overlapping.
    Just existing… like different moods of the same life.


    And today, as we say goodbye to Asha Bhosle,
    you can’t help but think of that rare, almost unreal harmony.


    Not just in songs.
    But in the way they each found their own space… and filled it completely.


    Some families share a name.


    This one shared sound.


    And still… never sounded the same.


    #ashabhosle
    Three sisters. Same home. Same beginnings. But when they sang… it felt like three different skies opening. Lata Mangeshkar was morning. A voice that rose gently, almost like light finding its way into a room. Pure, unwavering, untouched by noise. Asha Bhosle was evening. Restless, coloured, unpredictable. A voice that didn’t stay still… it moved, it played, it lived. And Usha Mangeshkar… She was somewhere in between. Quieter, softer, like a note that doesn’t rush to be heard but stays long after the louder ones fade. Three voices. Not competing. Not overlapping. Just existing… like different moods of the same life. And today, as we say goodbye to Asha Bhosle, you can’t help but think of that rare, almost unreal harmony. Not just in songs. But in the way they each found their own space… and filled it completely. Some families share a name. This one shared sound. And still… never sounded the same. #ashabhosle
    0 Comments 0 Shares 366 Views 0 Reviews
  • Standing Together – Launch of the Dedicated Bharat Aawaz Support Helpline
    Your Voice in the Field. Our Support Behind You. 🛡️


    Dear Team,
    Reporting is not just a profession; it is a service to the nation. At Bharat Aawaz, we believe that while you bring stories to life, it is our duty to protect and support you.


    We are proud to announce the launch of our Dedicated Support Helpline. Whether you are facing a field emergency, legal confusion, or simply need administrative clarity, we are now just a call or message away. Because a reporter who feels supported is a reporter who speaks the truth without fear.


    At Bharat Aawaz, we don't just value news; we value the people who find it. We are thrilled to launch our Reporters’ Helpline—a dedicated space for our journalists to reach us anytime for:
    ✅ Emergency field support
    ✅ Policy & legal clarifications
    ✅ Technical & administrative help
    ✅ Feedback & complaints


    Current Hours: 10:00 AM – 6:00 PM (Monday to Saturday)Coming Soon: Full 24/7, 365-day availability.
    Purpose: Emergency assistance, legal guidance, complaint redressal, and operational support.


    "Support is our priority, Reporting is our pride.
    "Let’s build a stronger, safer Bharat Aawaz together.


    HOTLINE NUMBER: 7095669933
    CHAT LINE: PIPER
    Standing Together – Launch of the Dedicated Bharat Aawaz Support Helpline Your Voice in the Field. Our Support Behind You. 🛡️ Dear Team, Reporting is not just a profession; it is a service to the nation. At Bharat Aawaz, we believe that while you bring stories to life, it is our duty to protect and support you. We are proud to announce the launch of our Dedicated Support Helpline. Whether you are facing a field emergency, legal confusion, or simply need administrative clarity, we are now just a call or message away. Because a reporter who feels supported is a reporter who speaks the truth without fear. At Bharat Aawaz, we don't just value news; we value the people who find it. We are thrilled to launch our Reporters’ Helpline—a dedicated space for our journalists to reach us anytime for: ✅ Emergency field support ✅ Policy & legal clarifications ✅ Technical & administrative help ✅ Feedback & complaints Current Hours: 10:00 AM – 6:00 PM (Monday to Saturday)Coming Soon: Full 24/7, 365-day availability. Purpose: Emergency assistance, legal guidance, complaint redressal, and operational support. "Support is our priority, Reporting is our pride. "Let’s build a stronger, safer Bharat Aawaz together. HOTLINE NUMBER: 7095669933 CHAT LINE: PIPER
    0 Comments 0 Shares 3K Views 0 Reviews
  • మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
    #ChandrababuNaidu
    #AndhraPradesh

    స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పుష్పాంజలి ఘటించారు.

    కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు, దళితుల సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ గారు జీవితాంతం పనిచేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేసుకున్నారు. జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితో తెలంగాణలో సామాజిక న్యాయం, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
    మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. #ChandrababuNaidu #AndhraPradesh స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పుష్పాంజలి ఘటించారు. కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు, దళితుల సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ గారు జీవితాంతం పనిచేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేసుకున్నారు. జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితో తెలంగాణలో సామాజిక న్యాయం, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
  • ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన
    ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు ఉభయసభల్లో ఆమోదం లభించింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇక బిల్లు చట్టం కానుంది.
    #HistoricAmaravatiResolution
    #APThanksIndia
    #APThanksModiJi
    #Amaravati
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు ఉభయసభల్లో ఆమోదం లభించింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇక బిల్లు చట్టం కానుంది. #HistoricAmaravatiResolution #APThanksIndia #APThanksModiJi #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • నా రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్-నా రాజ‌ధాని అమ‌రావ‌తి
    అని ఐదుకోట్ల ఆంధ్రులు గ‌ర్వంగా నిన‌దించే చారిత్రాత్మ‌కమైన రోజుకు దేశ పార్ల‌మెంటు వేదిక కావ‌డం చాలా సంతోషంగా ఉంది. ఒకే రాష్ట్రం-ఒకే రాజ‌ధాని నినాదంతో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ విధానంతో రాజ‌ధానిగా అమ‌రావ‌తిని నిర్ణ‌యిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ చేసిన ఏక‌గ్రీవ తీర్మానానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే అమ‌రావ‌తి బిల్లు పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టి, ఆమోదించడం కోట్లాది ప్ర‌జ‌లు గ‌ర్వించ‌ద‌గ్గ సంద‌ర్భం. కేంద్ర‌ప్ర‌భుత్వానికి, మ‌ద్ద‌తుగా నిలిచిన పార్టీల‌కు కృత‌జ్ఞ‌త‌లు.
    ఇది ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అమ‌రావ‌తి విజ‌యం .. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల విజ‌యం..
    ఇది రైతుల త్యాగాలకు ద‌క్కిన దైవ ఆశీస్సులు.. శాంతియుత పోరాటానికి ద‌క్కిన ఫ‌లితం..
    కోట్లాది ప్ర‌జ‌ల కోరిక‌ను గౌర‌వించిన కేంద్రం ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వ రాజ‌ధానిగా
    చ‌రిత్ర‌-సంస్కృతికి ఆల‌వాల‌మైన అమ‌రావ‌తిని నిలిపింది.
    జై ఆంధ్ర‌ప్ర‌దేశ్..జ‌య‌హో అమ‌రావ‌తి..

    ...నారా లోకేష్,
    విద్య, ఐటీ శాఖల మంత్రి.
    #HistoricAmaravatiResolution
    #Amaravati
    #AndhraPradesh
    నా రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్-నా రాజ‌ధాని అమ‌రావ‌తి అని ఐదుకోట్ల ఆంధ్రులు గ‌ర్వంగా నిన‌దించే చారిత్రాత్మ‌కమైన రోజుకు దేశ పార్ల‌మెంటు వేదిక కావ‌డం చాలా సంతోషంగా ఉంది. ఒకే రాష్ట్రం-ఒకే రాజ‌ధాని నినాదంతో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ విధానంతో రాజ‌ధానిగా అమ‌రావ‌తిని నిర్ణ‌యిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ చేసిన ఏక‌గ్రీవ తీర్మానానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే అమ‌రావ‌తి బిల్లు పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టి, ఆమోదించడం కోట్లాది ప్ర‌జ‌లు గ‌ర్వించ‌ద‌గ్గ సంద‌ర్భం. కేంద్ర‌ప్ర‌భుత్వానికి, మ‌ద్ద‌తుగా నిలిచిన పార్టీల‌కు కృత‌జ్ఞ‌త‌లు. ఇది ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అమ‌రావ‌తి విజ‌యం .. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల విజ‌యం.. ఇది రైతుల త్యాగాలకు ద‌క్కిన దైవ ఆశీస్సులు.. శాంతియుత పోరాటానికి ద‌క్కిన ఫ‌లితం.. కోట్లాది ప్ర‌జ‌ల కోరిక‌ను గౌర‌వించిన కేంద్రం ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వ రాజ‌ధానిగా చ‌రిత్ర‌-సంస్కృతికి ఆల‌వాల‌మైన అమ‌రావ‌తిని నిలిపింది. జై ఆంధ్ర‌ప్ర‌దేశ్..జ‌య‌హో అమ‌రావ‌తి.. ...నారా లోకేష్, విద్య, ఐటీ శాఖల మంత్రి. #HistoricAmaravatiResolution #Amaravati #AndhraPradesh
    1 Comments 0 Shares 2K Views 0 Reviews
  • అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన ఏపీ శాసనసభ. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన రాష్ట్ర శాసనసభ.
    #HistoricAmaravatiResolution
    #APAssembly
    #Amaravati
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన ఏపీ శాసనసభ. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన రాష్ట్ర శాసనసభ. #HistoricAmaravatiResolution #APAssembly #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com