• తూరంగిలో పీ.టి. స్కూల్ గోల్డెన్ జూబిలీ వేడుకలు ఘనంగా
    కాకినాడ సమీపంలోని తూరంగి గ్రామంలో ఉన్న పీ.టి. స్కూల్ (Preachers Training School) స్థాపనకు 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన గోల్డెన్ జూబిలీ వేడుకలు మూడు రోజులపాటు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మార్చి 3, 4 తేదీలలో నిర్వహించిన లెక్చర్‌షిప్ కార్యక్రమాల్లో దేవుని వాక్యంపై ఆత్మీయ బోధనలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సువార్తికులు, పూర్వ విద్యార్థులు, సంఘ...
    0 Comments 1 Shares 697 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com