నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ.
శాసనసభ, శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు.
ఉభయ సభల్లో దివంగత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సంతాప తీర్మానాలు.
శాసనసభలో దివంగత ఎమ్మెల్యేలు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కొండా లక్ష్మారెడ్డి ల సంతాప తీర్మానాలు.
శాసనమండలిలో మాధవరం జగపతిరావు.. అహ్మద్ పీర్ షబ్బీర్ ల సంతాప తీర్మానాలు.
శాసనసభ...