చనిపోయిన హెడ్ కానిస్టేబుల్ కి నివాళి అర్పించిన అదనపు డీసీపీ అడ్మిన్

రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ కంట్రోల్ రూమ్ లో విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రాజేంద్ర ప్రసాద్ గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యల వలన ఇబ్బంది పడుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచిన సమాచారం తెలుసుకొని రామగుండం పోలీస్ కమీషనరేట్ అదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్ గోదావరిఖని ఐబి కాలనీ, నివాసానికి వెళ్లి వారి పార్దివ మృతదేహనికి పూలమాల వేసి నివాళులు అర్పించి, ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించారు

డీసీపీ అడ్మిన్ మాట్లాడుతూ...రాజేంద్ర ప్రసాద్ 1992 బ్యాచ్ లో పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికై 33 ఎన్నేళ్లుగా పోలీసు శాఖలో నిబద్ధతతో, నిజాయితీతో ప్రజా సేవలో అహర్నిశలు శ్రమించారు. విధిని ధర్మంగా భావించి ప్రజల భద్రత కోసం పనిచేశారు. వారి ఆకస్మిక మరణం పోలీసు శాఖకు, కుటుంబ సభ్యులకు, సహచర సిబ్బందికి, పెద్దలోటు. వారి సేవలను చిరస్థాయిగా స్మరించుకుంటామనీ వారి కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ తరపున హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము. ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి ధైర్యం, ఓర్పు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం అని డీసీపీ అడ్మిన్ గారు తెలిపారు. పోలీస్ శాఖ తరుపున అంత్యక్రియల కోసం అందించె 30, 000రూపాయల చెక్ ను వారికీ కుటుంబ సభ్యులకు అడ్మిన్ అందచేశారు.

డీసీపీ అడ్మిన్ గారి వెంట పీసీ ఆర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బోర్లకుంట పోచ లింగం, సిబ్బంది పాల్గొన్నారు.
చనిపోయిన హెడ్ కానిస్టేబుల్ కి నివాళి అర్పించిన అదనపు డీసీపీ అడ్మిన్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ కంట్రోల్ రూమ్ లో విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రాజేంద్ర ప్రసాద్ గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యల వలన ఇబ్బంది పడుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచిన సమాచారం తెలుసుకొని రామగుండం పోలీస్ కమీషనరేట్ అదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్ గోదావరిఖని ఐబి కాలనీ, నివాసానికి వెళ్లి వారి పార్దివ మృతదేహనికి పూలమాల వేసి నివాళులు అర్పించి, ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించారు డీసీపీ అడ్మిన్ మాట్లాడుతూ...రాజేంద్ర ప్రసాద్ 1992 బ్యాచ్ లో పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికై 33 ఎన్నేళ్లుగా పోలీసు శాఖలో నిబద్ధతతో, నిజాయితీతో ప్రజా సేవలో అహర్నిశలు శ్రమించారు. విధిని ధర్మంగా భావించి ప్రజల భద్రత కోసం పనిచేశారు. వారి ఆకస్మిక మరణం పోలీసు శాఖకు, కుటుంబ సభ్యులకు, సహచర సిబ్బందికి, పెద్దలోటు. వారి సేవలను చిరస్థాయిగా స్మరించుకుంటామనీ వారి కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ తరపున హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము. ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి ధైర్యం, ఓర్పు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం అని డీసీపీ అడ్మిన్ గారు తెలిపారు. పోలీస్ శాఖ తరుపున అంత్యక్రియల కోసం అందించె 30, 000రూపాయల చెక్ ను వారికీ కుటుంబ సభ్యులకు అడ్మిన్ అందచేశారు. డీసీపీ అడ్మిన్ గారి వెంట పీసీ ఆర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బోర్లకుంట పోచ లింగం, సిబ్బంది పాల్గొన్నారు.
0 Comments 0 Shares 188 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com