గులాబీ జెండా ఎగరాలి
 బడే నాగజ్యోతి బిఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్   కొత్తగూడ డిసెంబర్ 14 (భారత్ ఆవాజ్): కొత్తగూడ మండలంలోని తాటివారి వేంపల్లి,మాసంపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో ములుగు నియోజకవర్గ బిఆర్ఎస్ ఇంచార్జ్ బడే నాగజ్యోతి పాల్గొని మాట్లాడుతూ... గుడాలను గ్రామపంచాయతీలుగా తీర్చిన ఘనత కెసిఆర్ కె దక్కుతుందని గ్రామాల అభివృద్ధి కోసమే తండాలను, గుడాలను  గ్రామపంచాయతీలుగా చేయడం జరిగిందని మా...
0 Comments 0 Shares 54 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com