ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో అధికారుల ఒత్తిడి తట్టుకోలేక మావోయిస్టులు ఏపీకి వస్తున్నారని మాకు సమాచారం అందింది.

ఈ నేపధ్యంలో ఈరోజు ఉదయం మావోయిస్టు కదలికలు ఉన్నాయని పక్కా సమాచారంతో తనిఖీలు చేయగా, ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి.

ఈ కాల్పుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మాతో పాటు అతని భార్య రాజీ మృతి చెందినట్లుగా నిర్ధారించాము.
– ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో అధికారుల ఒత్తిడి తట్టుకోలేక మావోయిస్టులు ఏపీకి వస్తున్నారని మాకు సమాచారం అందింది. ఈ నేపధ్యంలో ఈరోజు ఉదయం మావోయిస్టు కదలికలు ఉన్నాయని పక్కా సమాచారంతో తనిఖీలు చేయగా, ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మాతో పాటు అతని భార్య రాజీ మృతి చెందినట్లుగా నిర్ధారించాము. – ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా
0 Comments 0 Shares 164 Views 5 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com