మొంథా తుఫాన్: తీరంలో కలకలం
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుఫాను తీవ్రరూపం దాల్చి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని సమీపిస్తోంది.    ముఖ్యంగా ఈరోజు సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ మరియు పరిసర ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.   తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీయనున్నాయి.    అధికారులు NDRF, SDRF బృందాలను రంగంలోకి దించారు.    ప్రజలు...
0 Comments 0 Shares 13 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com