తీరప్రాంతాల్లో వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా |
బంగాళాఖాతంలో బలపడుతున్న తుఫాన్ "మోంథా" ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్‌అలర్ట్ జారీ చేశారు.   గంటకు 60–80 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అన్ని ఓడరేవుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు....
0 Comments 0 Shares 36 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com