బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో విశ్వాసం తగ్గింది |
తెలంగాణలో బీఆర్‌ఎస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.   జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‌లో సెంటిమెంట్ పనిచేయనట్లే, జూబ్లీహిల్స్‌లోనూ అదే పరిస్థితి ఉంటుందని చెప్పారు. ప్రజలు బీఆర్‌ఎస్‌ను నమ్మే స్థితిలో లేరని, దోపిడీ పాలనను భరించలేక...
0 Comments 0 Shares 44 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com