తిరుమలలో భక్తుల రద్దీ.. 15 గంటల వేచి |
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి వేచి ఉన్నారు. దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది.   నిన్న ఒక్కరోజే 82,010 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.3.58 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుపతి జిల్లా కేంద్రంగా ఉన్న తిరుమలలో భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.   దర్శన...
0 Comments 0 Shares 37 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com